• Home » Ladakh 

Ladakh 

Ladakh Shepherds:చైనా సైనికులతో లడఖ్ కాపారుల వాగ్వివాదం

Ladakh Shepherds:చైనా సైనికులతో లడఖ్ కాపారుల వాగ్వివాదం

భారత్- చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి మారింది. ఆ ప్రాంతంలో గొర్రెలను మోపేందుకు కాపారులు కూడా వెళ్లడం లేదు.

Congress-NC big Win: 370 అధికరణ రద్దు తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ విజయకేతనం...

Congress-NC big Win: 370 అధికరణ రద్దు తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ విజయకేతనం...

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన కార్గిల్‌ లోని లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్‌ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఓడించింది.

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్...

Rahul Gandhi : మోదీ చెప్తున్నదంతా అబద్ధం : రాహుల్ గాంధీ

Rahul Gandhi : మోదీ చెప్తున్నదంతా అబద్ధం : రాహుల్ గాంధీ

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్తున్నదంతా అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని చెప్పారు.

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్‌లోని కర్జుంగ్ లా పాస్‌ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి.

Ladakh Accident: లడఖ్‌లో విషాదం.. ఆర్మీ వ్యాను లోయలో పడి తొమ్మిది మంది సైనికుల మృతి

Ladakh Accident: లడఖ్‌లో విషాదం.. ఆర్మీ వ్యాను లోయలో పడి తొమ్మిది మంది సైనికుల మృతి

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడటంతో భారత ఆర్మీకి చెందిన తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Rahul Gandhi : లడఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌పై ఆరోపణలు..

Rahul Gandhi : లడఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌పై ఆరోపణలు..

దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

India and China : భారత్-చైనా మధ్య అరుదైన సైనిక చర్చలు

India and China : భారత్-చైనా మధ్య అరుదైన సైనిక చర్చలు

భారత దేశం, చైనా మధ్య రెండు రోజులపాటు సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు

Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు

సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి